ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరిలో మహాపాదయాత్ర: రెడ్డి జేఏసీ

ABN, First Publish Date - 2020-12-27T08:20:19+05:30

రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన వారి(ఈడబ్ల్యూఎ్‌స)కి విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయాలని రెడ్డి జేఏసీ జాతీయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, డిసెంబరు26 (ఆంధ్రజ్యోతి): రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, ఆర్థికంగా వెనుకబడిన వారి(ఈడబ్ల్యూఎ్‌స)కి విద్యా, ఉద్యోగాలలో  రిజర్వేషన్లు అమలు చేయాలని రెడ్డి జేఏసీ జాతీయ అధ్యక్షుడు నవల్గ సత్యనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇందుకోసం వచ్చే ఫిబ్రవరిలో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు ఐదు జిల్లాల మీదుగా మహాపాదయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం విలేకరుతో ఆయన మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.  


Updated Date - 2020-12-27T08:20:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising