ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహశీల్దార్‌ ఆఫీసు వద్ద బైఠాయించిన రైతు

ABN, First Publish Date - 2020-12-19T17:15:18+05:30

ఓ రైతు మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్ జిల్లా: తనకు న్యాయం చేయాలంటూ ఓ రైతు మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల మండలంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించాడు. ఆలూరుకు చెందిన రైతు చెన్నయ్యకు నాలుగు ఎకరాల 12 కుంటల భూమి ఉండగా.. అందులో అప్పులు తీర్చేందుకు ఎకరం అమ్మేశాడు. కానీ తన పేరుమీద కేవలం 9 కుంటల భూమి మాత్రమే ఉండడంతో రైతు ఖంగుతిన్నాడు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని  జరగకపోగా రూ. లక్ష ముట్టజెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు.. ప్రస్తుతం ధరణి వెబ్ సైటు కూడా తెరుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులంటున్నారు.

Updated Date - 2020-12-19T17:15:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising