ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2020-11-23T13:38:47+05:30

జిల్లాలోని పెద్దవంగర మండలం చిట్యాల గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న 75 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని పెద్దవంగర మండలం చిట్యాల గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న 75 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తొర్రూరు గ్రామ శివారు పాల కేంద్రం వద్ద వాహనాల తనిఖీలో భాగంగా బియ్యం పట్టుబడింది. 75 బస్తాల రేషన్ బియ్యం, ఒక వాహనం, ఒక బైక్‌‌తో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-11-23T13:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising