ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్‌లో సెల్‌టవర్ ఎక్కి రైతుల నిరసన

ABN, First Publish Date - 2020-10-19T17:15:54+05:30

మొక్కజొన్న సాగును ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని బయ్యారం మండలం కస్తూరినగరంలో పదిమంది రైతులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: మొక్కజొన్న సాగును ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని బయ్యారం మండలం కస్తూరినగరంలో పదిమంది రైతులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. మొక్కజొన్న పంటసాగుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని, పోడు చేసుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు దిగారు. 

Updated Date - 2020-10-19T17:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising