ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2020-10-07T14:55:59+05:30

జిల్లాలోని నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామంలో సందీప్ రెడ్డి అనేవ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామంలో సందీప్ రెడ్డి అనేవ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సందీప్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి గాయపర్చి ఉరివేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-10-07T14:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising