ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పొంచి ఉన్న ప్రమాదం

ABN, First Publish Date - 2020-08-22T16:34:44+05:30

జిల్లాలోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో 435/26-28 మైలు రాయి వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కన కుంగిపోయి గొయ్యి ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో 435/26-28 మైలు రాయి వద్ద రైల్వే ట్రాక్ ప్రక్కన కుంగిపోయి గొయ్యి ఏర్పడింది. ట్రాక్ కింద మిషన్ భగీరథ పైపులైన్ వేసిన ప్రాంతంలో కుంగి గొయ్యి ఏర్పడింది. దీంతో పెను ప్రమాదం పొంచి ఉంది. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

Updated Date - 2020-08-22T16:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising