ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహబూబాబాద్: పొలంగట్టు వివాదంలో వ్యక్తిపై దాడి...మృతి

ABN, First Publish Date - 2020-08-04T15:45:43+05:30

మహబూబాబాద్: పొలంగట్టు వివాదంలో వ్యక్తిపై దాడి...మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలం రౌతుగూడెం తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పొలంగట్టు వివాదంలో ఆంగోతు బాలుపై ప్రత్యర్థులు బాబూలాల్, హత్తిరామ్ దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాలును ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలు మృతి చెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మృతుడి బంధువులు ప్రత్యర్థి హత్తిరామ్ ఇంటిని, ట్రాక్టర్‌ను తగులబెట్టారు. 

Updated Date - 2020-08-04T15:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising