గణేష్ దేవాలయంలో మహా మృత్యుంజయ యాగం
ABN, First Publish Date - 2020-03-30T15:11:07+05:30
సంగారెడ్డి: పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేష్ దేవాలయంలో లోక కళ్యాణార్థం నేడు మహా మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు.
సంగారెడ్డి: పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేష్ దేవాలయంలో లోక కళ్యాణార్థం నేడు మహా మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. లోకమంతా సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. కరోనా మహమ్మారిని పారదోలాలని మృత్యుంజయుడిని పూజారులు వేడుకున్నారు.
Updated Date - 2020-03-30T15:11:07+05:30 IST