ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చి 31 వరకూ లోకాయుక్తలో విచారణలు ఉండవు

ABN, First Publish Date - 2020-03-23T22:58:09+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపధ్యంలో లోకాయుక్తలోనూ విచారణలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపధ్యంలో లోకాయుక్తలోనూ విచారణలకు ఫుల్‌స్టాప్‌పెట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు లోకాయుక్తలో 31వ తేదీ వరకూ విచారణలు ఉండవని ఒక ప్రకటనలో తెలిసింది. కేసులకు సంబంధించి ఎవరూ కార్యాలయానికి రావద్దని పేర్కొంది. అధికారులు, సిబ్బంది కూడా కార్యాలయాలకు రాకుండా ఇంటి వద్దనే ఉండాలని తెలిపింది. విచారణలకు సంబంధించి తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. 

Updated Date - 2020-03-23T22:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising