ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చికి కూడా ఫిబ్రవరి బిల్లే వర్తింపు: డిస్కమ్స్‌

ABN, First Publish Date - 2020-04-03T07:19:01+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్తు వినియోగదారుల ఇళ్లకు వెళ్లి రీడింగ్‌ తీసి, బిల్లులు ఇవ్వకుండా ఫిబ్రవరి బిల్లునే మార్చి నెలకూ వర్తింపజేస్తూ వినియోగదారులకు ఎస్‌ఎంఎ్‌సలు పంపాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్తు వినియోగదారుల ఇళ్లకు వెళ్లి రీడింగ్‌ తీసి, బిల్లులు ఇవ్వకుండా ఫిబ్రవరి బిల్లునే మార్చి నెలకూ వర్తింపజేస్తూ వినియోగదారులకు ఎస్‌ఎంఎ్‌సలు పంపాలని డిస్కమ్‌లు నిర్ణయించాయి. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌స ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించనున్నారు. ఈఆర్సీ ఆమోదించగానే ఎస్సెమ్మెస్‌ రూపంలో బిల్లు వివరాలు పంపుతారు. కాగా.. వినియోగదారులు ఆన్‌లైన్‌ ద్వారా విద్యుత్తు బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌ రావు ఓ ప్రకటనలో కోరారు.

Updated Date - 2020-04-03T07:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising