ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ నేపథ్యంలో వివాదాస్పదంగా సింగరేణి తీరు

ABN, First Publish Date - 2020-03-25T16:32:51+05:30

మంచిర్యాల: లాక్‌డౌన్ నేపథ్యంలో సింగరేణి తీరు వివాదాస్పదంగా మారింది. బొగ్గు గనులు యథావిధిగా పని చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: లాక్‌డౌన్ నేపథ్యంలో సింగరేణి తీరు వివాదాస్పదంగా మారింది. బొగ్గు గనులు యథావిధిగా పని చేస్తున్నాయి. భూగర్భ గనులను మూసేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యానికి కార్మిక సంఘాలు లేఖలు రాశాయి. కార్మికులకు వేతనాలతో కూడిన సెలవులు ఇవ్వాలని టీబీజీకేఎస్‌ డిమాండ్ చేస్తోంది.


Updated Date - 2020-03-25T16:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising