ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణం తీసిన లాక్‌డౌన్‌.. గుండె పోటుతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-04-25T08:37:25+05:30

లాక్‌డౌన్‌ కారణంగా సకాలంలో వైద్యం అందక మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం బండబోసన్‌పల్లికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్‌(48) గుండెపోటుతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 24: లాక్‌డౌన్‌ కారణంగా   సకాలంలో  వైద్యం అందక మెదక్‌ జిల్లా  వెల్దుర్తి మండలం బండబోసన్‌పల్లికి చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్‌(48) గుండెపోటుతో మృతిచెందారు. ఆయన 4 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు గురువారం మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రక్తపరీక్షలు నిర్వహించి మరుసటిరోజు రమ్మని చెప్పడంతో శుక్రవారం ఉదయం వెళ్లగా గుండె ఎక్స్‌రే తీయాలని చెప్పారు. మధ్యాహ్నం వరకు డాక్టర్లు చూడకపోవడంతో ఇంటికి తీసుకెళ్లారు. ఇంటివద్ద శ్రీనివాస్‌ కుప్పకూలడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు. ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  

Updated Date - 2020-04-25T08:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising