ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి

ABN, First Publish Date - 2020-05-14T06:05:41+05:30

కేసీఆర్‌ స్ఫూర్తితో దాతలు పేద ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరులోని ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


తొర్రూరు, మే 13: కేసీఆర్‌ స్ఫూర్తితో దాతలు పేద ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉత్సవ్‌ కల్చరల్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ సహకారంతో 800 మంది నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఉత్సవ్‌ కల్చరల్‌ డెవల్‌పమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సోమేశ్వర్‌రావు, కమిషనర్‌ బాబు, ఎంపీపీ టీసీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్‌, చైర్మన్‌ రాంచంద్రయ్య, బిందు శ్రీనివాస్‌, సీతారాములు, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-14T06:05:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising