ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ను పాటించాలి : శంకర్‌నాయక్‌

ABN, First Publish Date - 2020-05-13T07:00:08+05:30

లాక్‌డౌన్‌ను పాటించి కరో నా మహమ్మరిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌ టౌన్‌, మే 12 : లాక్‌డౌన్‌ను పాటించి కరో నా మహమ్మరిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం దివ్యాంగులకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఎమ్డీ. పరీద్‌, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు గడ్డం అశోక్‌, కౌన్సిలర్‌ గుగులోతు బాలునాయక్‌, సుధగాని మురళి, చౌడవరపు రంగన్న, ఆదిల్‌పాషా పాల్గొన్నారు.

Updated Date - 2020-05-13T07:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising