ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మర్కజ్‌ వెళ్లొచ్చిన వారు సహకరించాలి: ఒవైసీ

ABN, First Publish Date - 2020-04-03T07:25:46+05:30

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు అవసరమైన సహాయం అందించి ఆదుకోవాలని మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు అవసరమైన సహాయం అందించి ఆదుకోవాలని మజ్లిస్‌ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తమ పార్టీ శ్రేణులకు గురువారం పిలుపునిచ్చారు. కులం, మతం, ప్రాంతం అనే వివక్ష లేకుండా నిరుపేదలందరికీ  ఆహారాన్ని అందించి మానవతా దృక్పథంతో ఆదుకోవాలని చెప్పారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ బహిరంగ సమావేశానికి హాజరై వచ్చిన వారు వైద్య పరీక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-04-03T07:25:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising