ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో ఎంతోమందికి సాయం.. తాజాగా వృద్ధురాలి అంత్యక్రియలు

ABN, First Publish Date - 2020-08-10T01:55:05+05:30

మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త ప్రభాకర్ మానవత్వం చాటుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి ఆర్థిక, వస్తు సహాయం చేసిన ఆయన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త ప్రభాకర్ మానవత్వం చాటుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఎంతో మందికి ఆర్థిక, వస్తు సహాయం చేసిన ఆయన తాజాగా ఓ నిరుపేద వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లికి చెందిన దాన ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఎల్లమ్మ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆమె కొడుకు దగ్గర డబ్బులు లేవన్న తెలుసుకున్న కొత్త జైపాల్ రెడ్డి నేనున్నానంటూ ముందుకొచ్చారు. ఎల్లమ్మ అంత్యక్రియలు జరిపించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.

Updated Date - 2020-08-10T01:55:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising