ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో మే 31 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు: సీఎం కేసీఆర్

ABN, First Publish Date - 2020-05-19T01:42:15+05:30

తెలంగాణలో మే 31 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్ భేటీ అనంతరం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో మే 31 వరకూ లాక్‌డౌన్ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. కట్టడి ప్రాంతాలు మినహా అన్ని జోన్లను గ్రీన్‌జోన్లుగా ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. కట్టడి ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలను ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. 1,452 కుటుంబాలకు కట్టడి ప్రాంతాల్లో ఉన్నాయని, కట్టడి ప్రాంతాల్లోని ప్రజలంతా సహకరించాలని కేసీఆర్‌ కోరారు. కరోనాకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని, కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-05-19T01:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising