ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై పోరు.. దీపాలు వెలిగించిన చంద్రబాబు

ABN, First Publish Date - 2020-04-06T03:19:36+05:30

ప్రధాని మోదీ పిలుపు మేరకు యావత్ భారతం దీపకాంతులతో వెలిగిపోయింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాని మోదీ పిలుపు మేరకు యావత్ భారతం దీపకాంతులతో వెలిగిపోయింది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ ప్రజలంతా ఒక్కటయ్యారు. ఆదివారం రాత్రి 9 గంటలకు కరెంట్ ఆపేసి 9 నిమిషాలపాటు కొవ్వుత్తులు వెలిగించి ఐక్యత చాటుకున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కొవ్వొత్తులు వెలిగించారు. కరోనా చీకట్లు తొలిగిపోవాలని కోరుకున్నారు. 

Updated Date - 2020-04-06T03:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising