ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంఘిక బహిష్కరణ నుంచి విముక్తి

ABN, First Publish Date - 2020-12-29T06:03:57+05:30

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో సాంఘిక బహిష్కరణకు గురైన 24 దళిత కుటుంబాలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ‘24 దళిత కుటుంబాల సాంఘిక బహిష్కరణ’ అన్న శీర్షికన ఈనెల 28న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం సంగెం శ్రీరాంపూర్‌లో సాంఘిక బహిష్కరణకు గురైన 24 దళిత కుటుంబాలకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ‘24 దళిత కుటుంబాల సాంఘిక బహిష్కరణ’ అన్న శీర్షికన ఈనెల 28న ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి మెట్‌పల్లి డివిజన్‌ అధికారులు సోమవారం స్పందించారు. మెట్‌పల్లి ఆర్డీఓ వినోద్‌కుమార్‌, డీఎస్పీ గౌస్‌ బాబాల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సంగెం గ్రామానికి తరలి వెళ్లారు. అనంతరం గ్రామంలో వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, కుల సంఘాల పెద్దలతో భేటీ అయ్యారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో రెండు నెలలుగా సాంఘిక బహిష్కరణకు గురైన కుటుంబాలకు విముక్తి లభించింది.  తమకు ‘ఆంధ్రజ్యోతి’ విముక్తి కల్పించిందని బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-12-29T06:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising