ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండలో కూర్చోపెట్టి ఎగ్జాం రాయిస్తున్న పోలీసులు

ABN, First Publish Date - 2020-04-26T22:21:12+05:30

జిల్లా కేంద్రంలో పోలీసులు వినూత్న రీతిలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి: జిల్లా కేంద్రంలో పోలీసులు వినూత్న రీతిలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారిని ఎండలో కూర్చొబెట్టి ఒక గంట సమయం ఇచ్చి కరోనా ఏ దేశంలో ఎంత శాతం ఉంది? ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎంత శాతం? మరణాలు ఎన్ని జరిగాయంటూ ప్రశ్నపత్రం తయారు చేసి వారికి ఇచ్చి పరీక్ష రాయిస్తూ.. కరోనాపై అవగాహన కల్పిస్తూ.. రోజుకో విధంగా శిక్ష వేస్తున్నారు. అయినా ప్రజలు చిన్న చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. ప్రజలు సయంమనం పాటించాలని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించవద్దని పోలీసులు కోరుతున్నారు.

Updated Date - 2020-04-26T22:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising