కురవి ఆలయ చైర్మన్గా రామునాయక్
ABN, First Publish Date - 2020-12-20T05:01:08+05:30
కురవి ఆలయ చైర్మన్గా రామునాయక్
కురవి, డిసెంబరు 19 : కురవి శ్రీ వీరభద్రస్వామి దేవాలయ చైర్మన్గా కురవి మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ బదావత్ రామునాయక్ నియమితులయ్యారు. దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులను ఎంపీ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ శనివారం హైదరాబాద్లో రామూనాయక్కు అందజేసి పాలకమండలిని ప్రకటించారు.
Updated Date - 2020-12-20T05:01:08+05:30 IST