ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లద్దాఖ్‌లో కుమరం భీం జవాన్‌ మృతి

ABN, First Publish Date - 2020-10-18T10:05:59+05:30

శ్మీర్‌లోని లద్దాఖ్‌లో కొండచరియలు విరిగి మీద పడటంతో పడి కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన జవాన్‌ షాకీర్‌ హుస్సేన్‌ (38) శనివారం ప్రాణాలు కోల్పోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాగజ్‌నగర్‌, అక్టోబరు 17: కశ్మీర్‌లోని లద్దాఖ్‌లో కొండచరియలు విరిగి మీద పడటంతో పడి కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన జవాన్‌ షాకీర్‌ హుస్సేన్‌ (38) శనివారం ప్రాణాలు కోల్పోయారు. విధులు ముగించుకొని క్యాంపునకు వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుందని అఽధికారులు కుటుంబసభ్యులకు ఫోన్‌లో తెలిపారు. 2001లో సైన్యంలో చేరిన షాకీర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-18T10:05:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising