ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో మరో రెండు భారీ సంస్థల పెట్టుబడులు

ABN, First Publish Date - 2020-10-27T22:38:49+05:30

తెలంగాణలో మరో రెండు భారీ సంస్థల పెట్టుబడులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు భారీ సంస్థలు పెట్టుబడులు పెట్టెందుకు ముందుకొచ్చాయి. లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీల పెట్టుబడులు పెట్టనున్నాయి. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కంపెనీల ప్రతినిధులు కలిశారు. ‘‘జినోమ్‌ వ్యాలీలో రూ. 700 కోట్లు పెట్టుబడులు. రూ.400 కోట్లతో తయారీ పరిశ్రమను గ్రాన్యూల్స్‌ ఇండియా. తయారీ రంగంలోనే లారస్‌ ల్యాబ్స్‌ రూ. 300 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి’’ అని కేటీఆర్ వివరించారు. కంపెనీల స్థాపన ద్వారా 1,750 మందికి ఉపాధి కలిస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం ఉంటుందన్నారు.

Updated Date - 2020-10-27T22:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising