ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీహెచ్ఎంసీలో 25 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న కేటీఆర్

ABN, First Publish Date - 2020-08-14T02:44:46+05:30

జీహెచ్ఎంసీలో 25 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్న కేటీఆర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శుక్రవారం రోజు జీహెచ్ఎంసీ పరిధిలో 25 బస్తీ దవాఖానాలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరు కానున్నారు. ఇప్పటికే అందుబాటులో అందుబాటులో 170 బస్తీ దవాఖానలు ఉన్నాయి. హైదరాబాద్ లో 95, రంగారెడ్డిలో 32, మేడ్చల్ జిల్లాలో 40, సంగారెడ్డిలో మూడు చొప్పున ప్రజలకు అందుబాటులో బస్తీ దవాఖానాలు ఉన్నాయి.


Updated Date - 2020-08-14T02:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising