ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంతో కేటీఆర్‌ భేటీ

ABN, First Publish Date - 2020-12-05T09:23:49+05:30

జీహెచ్‌ఎంసీ ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఫలితాలపై విశ్లేషణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఫలితాలపై చర్చ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఫలితాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఫలితాలపై విశ్లేషణ చేశారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మరికొందరు నేతలు పాల్గొన్నారు. ఈ భేటీ అనంతరం మంత్రి కేటీఆర్‌.. తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ప్రజాతీర్పుపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-05T09:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising