ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్‌నాథ్‌సింగ్‌కు కేటీఆర్ లేఖ

ABN, First Publish Date - 2020-08-16T21:42:16+05:30

కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లో మూసివేసిన రోడ్లను తెరవాలని విజ్ణప్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్‌లో  మూసివేసిన రోడ్లను తెరవాలని విజ్ణప్తి చేశారు. లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్మీ అధికారులు, మున్సిపల్ ప్రోటోకాల్ పాటించటం లేదంటూ లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.

Updated Date - 2020-08-16T21:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising