ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో సహజీవనం చేస్తున్నాం: కేటీఆర్

ABN, First Publish Date - 2020-07-08T18:14:10+05:30

కరీంనగర్: జిల్లాలోని చొప్పదండిలో హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనాతో సహజీవనం చేస్తున్నామని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: జిల్లాలోని చొప్పదండిలో హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనాతో సహజీవనం చేస్తున్నామని.. కరోనా వచ్చినా.. రాష్ట్ర ప్రగతి ఆగలేదన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రైతాంగానికి పెద్ద పీట వేశామన్నారు. ఇప్పుడు ఎన్నికలేవీ లేవని.. 85 శాతం మొక్కలు బతక్కపోతే సర్పంచ్ పదవి పోతుందన్నారు. హరితహారానికి.. రాజకీయానికీ సంబంధం లేదన్నారు. కరీంనగర్‌లోనే అటవీ శాతం తక్కువ ఉందన్నారు. ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారని కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2020-07-08T18:14:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising