ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వృక్ష వేదం’తో ప్రజా చైతన్యం : కేటీఆర్‌

ABN, First Publish Date - 2020-12-30T07:37:24+05:30

పర్యావరణ ప్రేమికులు అడవుల పరిరక్షణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ మంత్రి కేటీఆర్‌కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని మంగళవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ ప్రేమికులు అడవుల పరిరక్షణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ మంత్రి కేటీఆర్‌కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని మంగళవారం అందజేశారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అడవుల ప్రకృతి అందాల చిత్రాలు, వేదాలలో ప్రకృతి, వృక్షాల గురించి చెప్పిన విషయాలను విశ్లేషిస్తూ తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని ప్రచురించారు. 

Updated Date - 2020-12-30T07:37:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising