ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణమ్మ శాంతించాలని పూజలు చేసిన ప్రజలు

ABN, First Publish Date - 2020-08-16T23:24:34+05:30

జిల్లాలోని చందర్లపాడు మండలం చింతలపాడులో వరద ప్రవాహంతో పంటలకు నష్టం జరగకుండా ఉండాలని, కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ ప్రజలు పసుపు-కుంకుమతో పూజలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని చందర్లపాడు మండలం చింతలపాడులో వరద ప్రవాహంతో పంటలకు నష్టం జరగకుండా ఉండాలని, కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ ప్రజలు పసుపు-కుంకుమతో పూజలు చేశారు. కాగా, ఇప్పటికే చందర్లపాడు మండలంలో వరద ప్రవాహానికి సుమారు 200 ఎకరాల పంట నీట మునిగింది. దీంతో రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-16T23:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising