ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటిపల్లి ప్రాజెక్టు వద్ద యువతిని హత్య చేసి పూడ్చి పెట్టిన దుండగులు

ABN, First Publish Date - 2020-10-03T16:27:01+05:30

వికారాబాద్‌: వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కోటిపల్లి ప్రాజెక్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు యువతిని హత్య చేసి పూడ్చి పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌: వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కోటిపల్లి ప్రాజెక్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు యువతిని హత్య చేసి పూడ్చి పెట్టారు. మృతదేహాన్ని కవర్లలో చుట్టి ప్రాజెక్టు వద్ద పూడ్చి పెట్టారు. యువతి మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే హత్య చేసి పూడ్చిపెట్టినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. 

Updated Date - 2020-10-03T16:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising