ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాంపల్లి కోర్టుకు హాజరైన కొండా దంపతులు

ABN, First Publish Date - 2020-11-13T09:18:32+05:30

పెండింగ్‌ కేసుల విచారణలో భాగంగా కొండా సురేఖ, కొండా మురళి దంపతులు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌సిటీ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ కేసుల విచారణలో భాగంగా కొండా సురేఖ, కొండా మురళి దంపతులు గురువారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రజా ప్రతినిధులపై పెండింగ్‌ కేసుల విచారణలో భాగంగా కొండా దంపతులు కోర్టు ముందు హాజరుకాగా.. న్యాయమూర్తి కేసు విచారణను వాయిదా వేశారు.


Updated Date - 2020-11-13T09:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising