ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తెలంగాణను కాపాడాలి’ నినాదంతో..కోదండరాం 48 గంటల నిరశన

ABN, First Publish Date - 2020-12-30T07:42:48+05:30

‘‘రైతుల పంటను కొనే విషయంలో ప్రభుత్వం వింత వాదన చేస్తోంది. పంట కొనేందుకు ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థనా అని కేసీఆర్‌ అంటున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘రైతుల పంటను కొనే విషయంలో ప్రభుత్వం వింత వాదన చేస్తోంది. పంట కొనేందుకు ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థనా అని కేసీఆర్‌ అంటున్నారు. కొంత మంది వ్యాపారస్తులకు భూమి కొని ఇస్తున్నారు కదా? అప్పుడు వారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులా?’’ అని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. వ్యవసాయాన్ని నిలబెట్టేందుకు సర్కారు చర్యలు తీసుకోవాలని, రైతు వ్యతిరేక సాగు చట్టాలను రాష్ట్రంలో అమలు జరుపబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ‘బతుకు దెరువును నిలబెట్టాలి.. తెలంగాణను కాపాడాలి’ అన్న నినాదంతో జనవరి 3, 4 తేదీల్లో 48 గంటల పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 48 గంటలపాటు నిరశన చేయనున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2020-12-30T07:42:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising