ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సోమవారం నుంచి మరింత కఠినతరం కానున్న లాక్‌డౌన్ నిబంధనలు’

ABN, First Publish Date - 2020-03-30T03:46:55+05:30

సోమవారం నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేయబోతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలని.. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సోమవారం నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినతరం చేయబోతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోవాలని.. సొంతూళ్లకు వెళ్లడానికి వీల్లేదని ఆయన తెలిపారు. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్సీలకు కేంద్రం ఆదేశాలిచ్చిందని చెప్పారు. గోవా, గుజరాత్‌ మినహా ఏ రాష్ట్రంలోనూ కేంద్ర బలగాలు మోహరించలేదన్నారు. రాష్ట్రాలు కేంద్ర బలగాలు కోరితే పంపడానికి సిద్ధమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-03-30T03:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising