ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రో అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసహనం

ABN, First Publish Date - 2020-02-14T23:13:55+05:30

మెట్రో అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జేబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మెట్రో అధికారులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జేబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో మెట్రోను ప్రారంభించడంపై బీజేపీ అసంతప్తి వ్యక్తం చేసింది. మెట్రో నిర్మాణంలో కేంద్ర భాగస్వామ్యం ఉందని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. శనివారం మెట్రో అధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. జేబీఎస్-ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలులో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ప్రయాణించనున్నారు.

Updated Date - 2020-02-14T23:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising