ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు

ABN, First Publish Date - 2020-10-19T21:20:02+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ పనులు మాత్రం ప్రగతిభవన్ దాటడం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలు ఇంకా నీటిలోనే ఉన్నారు... ఇప్పుడు రాజకీయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ పనులు మాత్రం ప్రగతిభవన్ దాటడం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రజలు ఇంకా నీటిలోనే ఉన్నారు... ఇప్పుడు రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. కేటీఆర్ రాజకీయ విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన తర్వాత కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు. కేంద్ర బృందాలు కూడా తెలంగాణలో పర్యటించి నివేదిక ఇస్తాయని వెల్లడించారు. దేశంలో అనేక ప్రాంతాల్లో వరద నష్టాన్ని కేంద్రం అంచనా వేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-10-19T21:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising