ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్, కవితను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేశారు: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2020-10-30T20:13:30+05:30

దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు తరఫున ప్రచారంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇంటికో ఉద్యోగం.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఇంత వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. కేసీఆర్ కవితను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2020-10-30T20:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising