రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు
ABN, First Publish Date - 2020-06-07T04:02:32+05:30
రాజేంద్రనగర్ లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు
రంగారెడ్డి: రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యారు. హైదర్శకోట్ కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-06-07T04:02:32+05:30 IST