ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల పరిశీలన

ABN, First Publish Date - 2020-11-28T04:21:50+05:30

మండల పరిధిలోని జగ్గారంలో అభివృద్ధి పనులను శుక్రవారం ఎంపీడీవో రవీంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పరిశీలించింది.

జగ్గారంలో ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న ప్రత్యేక బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అశ్వాపురం నవంబరు 27: మండల పరిధిలోని జగ్గారంలో అభివృద్ధి పనులను శుక్రవారం ఎంపీడీవో రవీంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పరిశీలించింది. పంచాయతీ పరిధిలో డంపింగ్‌ యార్డ్‌, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం, డ్రెయినేజి వ్యవస్థలను పరిశీలించారు. పనుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఈవో భువనేశ్వరి, పీఆర్‌ ఏఈ చారి, సర్పంచ్‌ సున్నం రాంబాబు, ఉపసర్పంచ్‌ ఆవుల వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఖాజాహుస్సేన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-28T04:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising