ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీగా గెలిపించండి

ABN, First Publish Date - 2020-10-13T06:24:42+05:30

ప్రజాసమస్యల పరిష్కారం కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరా, అక్టోబరు 12: ప్రజాసమస్యల పరిష్కారం కోసం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ యువతెలంగాణ పార్టీ అభ్యర్థి గోగుల రాణీరుద్రమ్మరెడ్డి కోరారు. ఖమ్మంజిల్లా వైరా వాసవీకల్యాణమండపంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో  మాట్లాడారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీ పట్టభద్రుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని ఏనాడూ ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రగతి భవన్‌ పాలేరులాగా పనిచేశారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యువతెలంగాణ జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ, కార్యదర్శి కృష్ణార్జున్‌, మహిళా విభాగం నాయకురాళ్లు ఉల్లంగి పద్మ, ఉజ్వల, పగడాల కల్యాణి, లావణ్య, నాయకులు రాజరత్నం, వడ్రాణపు కిషోర్‌, అక్కిపల్లి మురళీ, వెంకటనారాయణ, అనిల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T06:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising