ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2020-04-09T10:35:56+05:30

రైతులు పండించిన ప్రతి పంట ను ప్రభుత్వమే కోనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇల్లెందు మ్మెల్యే బానోతు హరిప్రియ


ఇల్లెందురూరల్‌, ఏప్రిల్‌8: రైతులు పండించిన ప్రతి పంట ను ప్రభుత్వమే కోనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ తెలిపారు. బుధవారం ముకుందాపురం ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో పీఎసీఎస్‌ ఆధ్వర్యంలో మొక్కజోన్న, ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో పీఎసీఎస్‌ అధ్యక్షుడు మెట్ల కృష్ణ, జిల్లా గ్రంథాలయచైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, తహసీల్దార్‌ మస్తాన్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-09T10:35:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising