రైతులకు అండగా ఉంటాం
ABN, First Publish Date - 2020-04-09T10:35:56+05:30
రైతులు పండించిన ప్రతి పంట ను ప్రభుత్వమే కోనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ తెలిపారు.
ఇల్లెందు మ్మెల్యే బానోతు హరిప్రియ
ఇల్లెందురూరల్, ఏప్రిల్8: రైతులు పండించిన ప్రతి పంట ను ప్రభుత్వమే కోనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ తెలిపారు. బుధవారం ముకుందాపురం ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజోన్న, ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో పీఎసీఎస్ అధ్యక్షుడు మెట్ల కృష్ణ, జిల్లా గ్రంథాలయచైర్మన్ దిండిగాల రాజేందర్, తహసీల్దార్ మస్తాన్రావు పాల్గొన్నారు.
Updated Date - 2020-04-09T10:35:56+05:30 IST