ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు శబరి స్మృతి యాత్ర

ABN, First Publish Date - 2020-10-31T06:40:54+05:30

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం శబరిస్మృతి యాత్రను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, అక్టోబరు 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం శబరిస్మృతి యాత్రను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి కొవిడ్‌ వైరస్‌ ప్రబలుతున్న క్రమంలో ప్రభుత్వ నిబంధనల మేరకు దమ్మక్క సేవా యాత్ర మాదిరిగానే శబరి స్మృతి యాత్రను నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు పలు రకాల ఫలాలు, పుష్పాలతో రామచంద్రునికి పూజాది కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముందుగా గిరి ప్రదక్షిణ, అనంతరం కల్యాణోత్సవం నిర్వహించి పుష్పాలు, ఫలాలతో మంత్రపుష్పంతో శబరి యాత్ర పరిసమాప్తం కానుంది.

Updated Date - 2020-10-31T06:40:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising