ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-08-20T10:34:52+05:30

జాతీయ విపత్తు సహాయనిధి నిబంధనలను అనుసరించి కరోనాతో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఆర్థికసహాయం ప్రకటించాలని సీపీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రుపాలెం, ఆగస్టు 19: జాతీయ విపత్తు సహాయనిధి నిబంధనలను అనుసరించి కరోనాతో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఆర్థికసహాయం ప్రకటించాలని సీపీఎం మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని గ్రామశాఖల ఆధ్వర్యంలో ఈనెల 20నుంచి 26వతేదీవరకు వారంరోజులపాటు తలపెట్టిన నిరసన వారాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గొల్లపూడి కోటేశ్వరరావు, సగ్గుర్తి సంజీవరావు, నల్లమోతు హన్మంతరావు, నాగులవంచ వెంకట్రామయ్య, కోటి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-20T10:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising