ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల కరెంటు బిల్లులు రద్దు చేయాలని వినతి

ABN, First Publish Date - 2020-06-18T10:26:19+05:30

లాక్‌డౌన్‌ కాలంలో కరెంటు బిల్లులను ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ బుధవారం యువతెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం స్పోర్ట్స్‌, జూన్‌17: లాక్‌డౌన్‌ కాలంలో కరెంటు బిల్లులను ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ బుధవారం యువతెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని విద్యుత్‌శాఖ కార్యాలయంలో డీఈ రామారావుకు వినతి పత్రం అందించారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని, ఇలాంటి సమయంలో వారిపై కరెంటు బిల్లుల భారం వేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ, నాయకులు జక్రయ్య, ఉజ్వల, వెంకటరమణాచారి, రంజాన్‌ ఉన్నారు.

Updated Date - 2020-06-18T10:26:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising