ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బొగ్గు పరిశ్రమల ప్రైవేటీకరణపై నిరసన

ABN, First Publish Date - 2020-05-19T10:43:23+05:30

బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా సోమవారం మణుగూరు ఏరియాలో జేఏసీ కార్మిక సంఘాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణుగూరురూరల్‌, మే18 : బొగ్గు పరిశ్రమలను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా సోమవారం మణుగూరు ఏరియాలో జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజావ్యతిరేకమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు వై రాంగోపాల్‌, వెలగపల్లి జాన్‌, మిట్టకోలు లక్షాద్రి, కొడిపల్లి శ్రీనివాస్‌, నాసర్‌పాషా ఉన్నారు. 

Updated Date - 2020-05-19T10:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising