ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భద్రాద్రి దేవస్థానం కొత్త ఈవోగా రమాదేవి?

ABN, First Publish Date - 2020-06-30T22:34:15+05:30

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నూతన ఈవోగా దేవాదాయశాఖ హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంలో స్పెషల్‌గ్రేడ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ఉద్యోగ విరమణ చేయనున్న నర్సింహులు


భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నూతన ఈవోగా దేవాదాయశాఖ హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంలో స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రమాదేవిని నియమించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు మంగళవారం వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా దేవాదాయ శాఖ వరంగల్‌ డిప్యుటీ కమిషనరుగా, భద్రాద్రి దేవస్థానం ఇన్‌చార్జ్‌ ఈవోగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహిస్తున్న జి.నర్సింహులు మంగళవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు.

Updated Date - 2020-06-30T22:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising