ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఏం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

ABN, First Publish Date - 2020-06-04T09:30:42+05:30

మండలంలోని జింకలతండా క్రాస్‌రోడ్‌ వద్ద గిరిజనుల ఆరాధ్యదైవం సంతుసేవాలాల్‌ దేవాలయాన్ని రవాణశాఖా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రఘునాథపాలెం జూన్‌3: మండలంలోని జింకలతండా క్రాస్‌రోడ్‌ వద్ద గిరిజనుల ఆరాధ్యదైవం సంతుసేవాలాల్‌ దేవాలయాన్ని రవాణశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సొంత ఖర్చులతో నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో గిరిజన నాయకులు బుధవారం సీఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.  ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మాళోత్‌ ప్రియాంక, ఎంపీపీ భూక్యా గౌరి, మార్కెట్‌ కమిటి డైరెక్టర్‌ భానోత్‌ ప్రమీల, ఆత్మకమిటి సభ్యుడు సూర్య, లాలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-04T09:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising