ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లారీ, బైక్‌ ఢీ: ఇద్దరికి గాయాలు

ABN, First Publish Date - 2020-03-24T12:30:50+05:30

లారీ, బైక్‌ ఢీ: ఇద్దరికి గాయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుమ్ముగూడెం, మార్చి 23: లారీ బైక్‌ ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలపరిధిలోని ఆంధ్రకేసరి కాలనీ ప్రధాన రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని డబ్లుఎల్‌ రేగుబల్లికి చెందిన కాల్వ ప్రశాంత్‌, జెట్టి వినీత్‌లు బైక్‌పై చిననల్లబల్లి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం వినీత్‌ను మెరుగైన వైద్యచికిత్సల కోసం ఖమ్మం తరలించినట్లు స్థానికులు తెలిపారు. 

Updated Date - 2020-03-24T12:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising