ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీ మిర్చికి రికార్డు ధర

ABN, First Publish Date - 2020-09-26T11:29:53+05:30

ఏసీ మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు స్తాయిలో ధర పలికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మంమార్కెట్‌, సెప్టెంబరు 25: ఏసీ మిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు స్తాయిలో ధర పలికింది. ఈ సీజన్‌లో తొలిసారిగా క్వింటా మిర్చి ధర రూ.20,175 పలకగా.. శుక్రవారం వ్యాపారులు పోటీపడి జెండా పాట నిర్వహించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరగడంతో మిర్చి ధరలు ఊపందుకున్నాయి.


ఏసీ మిర్చీకి ఈ పది రోజుల్లోనే క్రమక్రమంగా రూ.ఆరువేలు పెరిగింది. కొనుగోళ్లను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, వైస్‌చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, మార్కెట్‌ సెక్రటరీ రుద్రాక్షల మల్లేశం తదితరులు పర్యవేక్షించారు. 

Updated Date - 2020-09-26T11:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising