ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇరుజిల్లాల్లో 320మందికి కొవిడ్‌

ABN, First Publish Date - 2020-09-26T11:27:33+05:30

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం మరో 320మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 236, ఖమ్మం జిల్లాలో 84పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కొత్తగూడెం కలెక్టరేట్‌ / ఖమ్మం సంక్షేమ విభాగం, సెప్టెంబరు 25: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం మరో  320మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 236, ఖమ్మం జిల్లాలో 84పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి జిల్లాలో శుక్రవారం మొత్తం 2,196మందికి పరీక్షలు నిర్వహించగా 236మంది కరోనా బారిన పడ్డారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో 84మందికి కొవిడ్‌ లక్షనాలున్నట్టు నిర్ధారణైందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిన రోజువారీ నివేదికలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-26T11:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising