ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్లాలను సద్వినియోగం చేసుకోవాలి: ఏడీఏ

ABN, First Publish Date - 2020-11-26T05:11:29+05:30

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కల్లాలను సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు డివిజన్‌ ఏడీఏ తాతారావు రైతులకు సూచించారు.

కల్లాన్ని పరిశీలిస్తున్న ఏడీఏ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బూర్గంపాడు, నవంబరు 25: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కల్లాలను సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు డివిజన్‌ ఏడీఏ తాతారావు రైతులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని మోరంపల్లిబంజరకు చెందిన ఆవుల వెంకటరెడ్డి అనే రైతు తన పొలంలో నిర్మించిన కల్లాన్ని ఏడీఏ తాతారావు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో 33 మంది రైతులు దరఖాస్తు చేసుకొన్నారని, ఇందుఉలో రెండు కల్లాలు పూర్తి కాగా, ఎనిమిది నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T05:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising